January 16, 2026

Tsdreams

INDIAN NEWS NETWORK

మండలి ఛైర్మన్ గా గుత్తా.. గవర్నర్ గెజిట్ విడుదల

ఛైర్మన్ గా గుత్తా.. గవర్నర్ గెజిట్ విడుదల
https://tsdreams.in/wp-content/uploads/2022/03/2683ba3f-e13a-47de-8fc3-8ae145a2b29c.jpg

ఛైర్మన్ గా గుత్తా.. గవర్నర్ గెజిట్ విడుదల

హైదరాబాద్, టీఎస్ డ్రీమ్స్ : ఎమ్మెల్సీ గుత్తా సుఖేందర్ రెడ్డి తెలంగాణ శాసన మండలి ఛైర్మన్ గా నియమితులయ్యారు. ఈ మేరకు తెలంగాణ శాసన మండలి ఛైర్మన్ గా గుత్తా సుఖేందర్ రెడ్డి నియమిస్తూ రాష్ట్ర గవర్నర్ తమిళ సై సౌదర్య రాజన్ గెజిట్ విడుదల చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved. | Newsphere by AF themes.