April 17, 2026

Tsdreams

INDIAN NEWS NETWORK

Latest News

ఉప ఎన్నికలతో కలెక్షన్లు.., కాళేశ్వరంతో కలెక్షన్లు ప్రాణాలు తీయడం.. పాడె మోయడం కేసీఆర్ నైజం రానున్న రోజుల్లో ప్రజల చేతిలో కేసీఆర్ రాజకీయ జీవితం ఖతమే హైదరాబాద్,...

హైదరాబాద్, (టీఎస్ డ్రీమ్స్ ప్రతినిధి): కాళేశ్వరం నుంచి 50లక్షల ఎకరాలకు నీళ్లు ఇచ్చామనడానికి సీఎం కేసీఆర్‌కి సిగ్గుండాలని కాంగ్రెస్ సీనియర్ నేత పొన్నాల లక్ష్మయ్య ఎద్దేవా చేశారు....

ఉప ఎన్నికల్లో లబ్ధికోసమే డ్రామాలు: దాసోజు సీఎం కేసీఆర్, జగన్‌లు ఇప్పుడే ఎందుకు డ్రామాలు హుజూరాబాద్ ఎన్నికల కోసం రెండు ప్రాంతాల ప్రజల భావోద్వేగాలు రెచ్చగొట్టేలా? జగన్,...

నోరుంది కదా అని ఏదైనా మాట్లాడితే సహించం మావి సేవా రాజకీయాలు.. రేవంత్ వి స్వార్థ రాజకీయాలుటీడీపీ నుంచి కాంగ్రెస్ లో చేరినపుడు రాజీనామా ఎందుకు చేయలేదు?స్పీకర్...

హైదరాబాద్ ఉగ్రవాదులకు అడ్డాగా మారింది: రాజాసింగ్ హైదరాబాద్, (టీఎస్ డ్రీమ్స్ ప్రతినిధి): గో సంరక్షణకు పాటుపడే వారిపైనే పోలీసులు కేసుపెడుతన్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేసిన బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్...

క్లిష్ట సమయంలో తెగించి వైద్యం.. ప్రాణం పోస్తున్న డాక్లర్లువైద్యుల త్యాగంతో కోట్లాది మందికి పునర్జన్మ హైదరాబాద్, (టీఎస్ డ్రీమ్స్ ప్రతినిధి); ప్రస్తుత కోవిడ్ సంక్షోభ సమయంలో అసమానమైన,...

హైదరాబాద్, (టీఎస్ డ్రీమ్స్ ప్రతినిధి): వైఎస్ఆర్‌సీపీ తెలంగాణ మాజీ అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్ రెడ్డి బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. నాంపల్లిలోని బీజేపీ కార్యాలయంలో ఆ పార్టీ అధ్యక్షుడు...

జగిత్యాల జిల్లా, (టీఎస్ డ్రీమ్స్ ప్రతినిధి): మెట్ పల్లి ఖాదీ ప్రతిష్ఠాన్ బోర్డ్ భూమిని అక్రమంగా కొడిమ్యాల మండలంలోని అధికార పార్టీకి చెందిన కొందరు నేతలు రిజిస్ట్రేషన్...

హైదరాబాద్, (టీఎస్ డ్రీమ్స్ ప్రతినిధి): కొవిడ్ బారిన పడి చనిపోయిన వారి కుటుంబాలను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందని ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ అన్నారు....

సబ్సిడీ సిలిండర్‌పై రూ.25.50 పెంపుGas Cylinder Price Hike…దిక్కుతోచని పరిస్థితిలో సామాన్యుడు విలవిలా హైదరాబాద్, (టీఎస్ డ్రీమ్స్ ప్రతినిధి); ఓ వైపు పెట్రోల్ ధరలు సెంచరీల మీద...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.